'సూదిలో దారం ఎక్కించాలని' సచిన్ కు అక్షయ్ ఛాలెంజ్
- September 18, 2018బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ సచిన్ తెందుల్కర్కు సూదిలోకి దారం ఎక్కించాలనే ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం 'సుయీ ధాగా'. భారతీయ సంప్రదాయానికి ప్రతీకైన చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.'సుయీ ధాగా' ఛాలెంజ్ను నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా సచిన్ తెందుల్కర్ను నామినేట్ చేస్తున్నాను' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే