'సూదిలో దారం ఎక్కించాలని' సచిన్ కు అక్షయ్ ఛాలెంజ్
- September 18, 2018బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మాస్టర్ సచిన్ తెందుల్కర్కు సూదిలోకి దారం ఎక్కించాలనే ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ నటులు అనుష్క శర్మ, వరుణ్ ధావన్ జంటగా నటించిన చిత్రం 'సుయీ ధాగా'. భారతీయ సంప్రదాయానికి ప్రతీకైన చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ ఈ ఛాలెంజ్లో పాల్గొంటున్నప్పుడు తీసిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు.'సుయీ ధాగా' ఛాలెంజ్ను నేను ప్రయత్నించి విఫలమయ్యాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్లో పాల్గొనాల్సిందిగా సచిన్ తెందుల్కర్ను నామినేట్ చేస్తున్నాను' అని ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..