భారత్, పాక్ మ్యాచ్కు దావూద్ అనుచరులు హాజరవుతారట!
- September 18, 2018ఆసియా కప్లో భారత్, పాక్ల మధ్య జరిగే మ్యాచ్కు అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరవుతారని ఆరు అంతర్జాతీయ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. ఈ మ్యాచ్ పై నిఘా వర్గాలు దృష్టి సారించాలని నిర్ణయించాయి. దావూద్ అనుచరులు మ్యాచ్కు హాజరవుతున్నారని వార్తలు రావడంతో పాటు, కరాచి, ముంబైలో ఉన్న అతడి కుటుంబ సభ్యులు దుబాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో భారత్తో పాటు యూకే, యూఎస్, రష్యా, చైనా సంస్థలు తమ దృష్టి మొత్తాన్ని కేంద్రీకరించాయి.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..