ఆస్ట్రియా వెళుతున్న అనుష్క శెట్టి
- September 26, 2018భాగమతి చిత్రం తర్వాత మళ్ళీ సెట్స్ కి వెళ్ళలేదు అనుష్క . మాధవన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నదని వార్తలు వచ్చి. కోన కార్పోరేషన్, పీపుల్స్ మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.
ఇదీలా దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ హీరోయిన్ అనుష్కతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, దాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. అమెరికాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఆ మధ్య కళ్యాణ్ రామ్ తో 'నా నువ్వే' సినిమాను నిర్మించిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థ తన మలిప్రయత్నంగా ఓ సిన్మాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ స్టేజ్ లో వున్న ఈ ప్రాజెక్టుకు లీడ్ గా కొత్త దర్శకుడు వ్యవహరిస్తారు.
ఇదీలావుంటే అనుష్క ఇప్పుడు ఆస్ట్రియా వెళుతుందని తెలిసింది. బరువు సమస్యతో బాధపడుతున్న అనుష్క ప్రకృతి చికిత్సలో బాగంగా అక్కడికి వెళుతుందని , ఓ రెండు వారాలు పాటు అక్కడ ఉటుందని టాక్.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం