అక్టోబర్ 11న మెడికల్ సింపోజియం
- October 10, 2018బహ్రెయిన్: క్యాన్సర్ కేర్ గ్రూప్ (సిసిజి), కేరళ కేథలిక్ అసోసియేషన్ (కెసిఎ), ఏస్టర్ మెడిసిటీ మరియు కింగ్ హమాద్ యూనివర్సిటీ హాస్పిటల్ (కెఎంయుహెచ్)తో కలిసి మెడికల్ సంపోజియమ్ని అక్టోబర్ 11న నిర్వహించనుంది. వికెఎల్ ఆడిటోరియంలో ఈ సింపోజియం జరుగుతుంది. సిసిజి ప్రెసిడెంట్ డాక్టర్ పివి చెరియాన్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ బహ్రెయిన్ కింగ్డమ్లోని రెసిడెంట్స్ అందర్నీ ఆహ్వానిస్తోందని అన్నారు. ముందు వచ్చినవారికి.. అనే ప్రాతిపదికన సీట్లు కేటాయించడం జరుగుతుంది. ప్రవేశం ఉచితం. పార్టిసిపేట్ చేసినవారికి సర్టిఫికెట్లు, ప్రివిలేజ్ కార్డులను ఏస్టర్ నుంచి అందుతాయి.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం