భారతదేశానికి రెండు 'టైం జోన్ల' సూచన
- October 10, 2018భారతదేశానికి ప్రస్తుతమున్న ఒకటే 'టైం జోన్' స్థానంలో రెండు ఉంటే మరింత ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీలోని సీఎస్ఐఆర్- నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్పీఎల్) శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దేశ వ్యాప్తంగా (ఈశాన్య రాష్ట్రాలు మినహా) ఒకటి, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, త్రిపురలతో పాటు అండమాన్, నికోబార్ ద్వీపాలకు కలిపి మరొకటి ఏర్పాటు చేస్తే మంచిదని వెల్లడించారు.ఈశాన్యరాష్ట్రాల్లో సూర్యుడు ముందుగా ఉదయించి, ముందుగానే ఆస్తమిస్తుండడంతో మొదటి టైంజోన్ కంటే ఒక గంట సమయం ముందు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక