'గేమ్ ఓవర్' లో తాప్సీ
- October 10, 2018ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నేటి తరం హీరోయిన్స్లో తాప్సీ ఒకరు. స్క్రిప్ట్స్ సెలక్షన్ విషయంలో అచితూచి అడుగులు వేస్తున్న తాప్సీ ఒక పక్క బాలీవుడ్తో పాటు సౌత్ సినిమాలను బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ఇప్పుడు తాప్సీ ప్రధాన పాత్రలో నేటి నుండి కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి 'గేమ్ ఓవర్' అనే టైటిల్ను ఖరారు చేశారు. వీల్ చెయిర్లో తాప్సీ కూర్చున్న ఫోటోను విడుదల చేశారు. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనున్న చిత్రమిది. గతంలో నయనతారతో `మాయ` (తెలుగులో మయూరి) అనే హారర్ థ్రిల్లర్ను తెరకెక్కించిన దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ అసోసియేషన్తో శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన