క్లాస్ రూమ్లో అగ్ని ప్రమాదం: ఏడుగురు విద్యార్థులకు గాయాలు
- October 11, 2018మస్కట్: ఏడుగురు విద్యార్థినులు, క్లాస్రూమ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సోహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రెస్క్యూ అథారిటీస్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేయడం జరిగింది. గాయపడ్డ విద్యార్థుల్ని ఆసుపత్రికి తరలించారు. పొగ పీల్చడం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు ఆసుపత్రి వర్గాఉల వెల్లడించాయి. విలాయత్ ఆఫ్ సోహార్లోని అల్ అవాఐనత్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం విద్యార్థినులను అవైనాత్ హెల్త్ సెంటర్కి తరలించినట్లు పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం