రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
- October 15, 2018దుబాయ్లోని పామ్ జుమైరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అధిక బరువు కారణంగా ట్రక్ డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో పండ్లు, కూరగాయలు వున్నాయి. దుబాయ్ పోలీస్ మీడియా సెక్షన్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్ మాట్లాడుతూ, ఉదయం 5.50 నిమిషాలకు ప్రమాదం జరగ్గా, వెంటనే పోలీసులు అలర్ట్ అయినట్లు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేశామనీ, గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతోపాటుగా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు కల్నల్ అల్ కాసిమ్.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..