రెయినీ సీజన్: ఈ ఉల్లంఘనకి 800 దిర్హామ్ల జరీమానా
- October 20, 2018యూఏఈలో మోటరిస్టులకు అబుదాబీ పోలీసులు ఫ్రెండ్లీ వార్నింగ్ ఒకటి ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆ ఫ్రెండ్లీ వార్నింగ్ ఏంటంటే, రెయినీ సీజన్లో వాహనాల్ని నడిపేవారు ఫోన్లలో వీడియో షూట్ చేయకూడదు. అలా చేస్తే, వారితోపాటు ఇతరులూ ప్రమాదాలకు గురయ్యే అవకాశముంటుంది. ఆర్టికల్ 32 - ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఇలాంటి ఉల్లంఘనలకు 800 దిర్హామ్ల జరీమానా, 4 ట్రాఫిక్ పాయింట్స్ ఎదురవుతాయి. సో, వాహనాల్ని నడిపేవారు ఈ రెయినీ సీజన్లో మరింత అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!