ఏపిలో రౌడీ అనే వాడు ఉండకూడదు.. – చంద్రబాబు
- October 21, 2018రాజకీయ ముసుగులో విధ్వంసాలకు, దాడులకు దిగే వాళ్లతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఎవరైనా అరాచకాలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ అనేవాడు లేకుండా చేయాలన్నదే తన టార్గెట్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమర వీరుల సేవలను స్మరించుకున్నారు. తిత్లీ తుఫాన్ సమయంలో ప్రభుతవ ఉద్యోగులంతా పండగలను సైతం పక్కకుపెట్టి పనిచేసిన తీరు అద్భుతమని ప్రశంసించారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి