రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- May 18, 2024
యూఏఈ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారని అబుదాబి పోలీస్ జనరల్ కమాండ్ శుక్రవారం ప్రకటించింది. అబుదాబిలోని షేక్ జాయెద్ టన్నెల్లో ఓ వాహనం చెడిపోయిన ఘటనకు సంబంధించి జరిగిన ప్రమాదంలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు లెఫ్టినెంట్ ముహమ్మద్ ఒబైద్ ముబారక్ మరియు లెఫ్టినెంట్ సౌద్ ఖమీస్ అల్ హోసానీ వెల్లడించారు. వారు మరణానంతరం మొదటి పోలీసు స్థాయి నుండి లెఫ్టినెంట్ స్థాయికి పదోన్నతి పొందారు. అమరవీరుల కుటుంబాలకు ఉప ప్రధానమంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మెడల్ ఆఫ్ డ్యూటీని అందించారు. ప్రాణాలు మరియు ఆస్తులను రక్షించడంలో వారి అంకితభావాన్ని మరియు నిబద్ధతను షేక్ సైఫ్ కొనియాడారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







