దొంగతనం కేసులో 10 ఏళ్ళ తర్వాత దొరికిన మెయిడ్
- November 07, 2018స్పాన్సరర్ ఇంట్లో బంగారు ఆభరణాల్ని దొంగిలించిన ఓ మెయిడ్, పదేళ్ళ తర్వాత పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందుంచారు. యజమాని బెడ్రూమ్లోకి మెయిడ్ వెళ్ళి దొంగనతానికి పాల్పడటాన్ని యజమాని తనయుడు (11 ఏళ్ళు) చూశాడు. ఓ బ్యాగులో నగల్ని వుంచి, వాటిని బయటకు విసిరేసింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెయిడ్ రెసిడెన్సీ స్టేటస్ చెక్ చేసిన పోలీసులకు, ఆమె అబ్స్కాండింగ్లో వున్నట్లు తెలిసింది. ఆ దిశగా కూడా ఆమెపై కేసులు నమోదు చేశారు. షార్జా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!