పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ
- November 08, 2018పశ్చిమ గోదావరి : తెలుగు చిత్ర పరిశ్రమలో 150 చిత్రాలకు పైగా డైరెక్షన్ చేసిన డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని శుక్రవారం పాలకొల్లులో ఆవిష్కరించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. గిన్నిస్బుక్ లో స్థానం సంపాదించిన దాసరి విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎల్సి మేకా శేషు బాబు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు