దుబాయ్లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 08, 2018దుబాయ్:ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు మూసివేయబడ్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని వినియోగించే వాహనదారులు తాత్కాలియంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది. ట్రాఫిక్ని అల్ అసాయెల్ స్ట్రీట్ వైపుగా మళ్ళించారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలీవార్డ్ వైపుకు ఈ మళ్ళింపు వుంటుంది. జబీల్లో బ్రిడ్జి స్ట్రక్చర్స్ ఇన్స్టాలేషన్స్ కోసం ఈ తాత్కాలిక మళ్ళింపు, రోడ్డు మూసివేత చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దుబాయ్ వాసులు ఈ మళ్ళింపుల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు