నగల్ని దొంగిలించి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పెట్టి..
- November 09, 2018అబుదాబీలో ఎంప్లాయర్ని మోసగించి, నగల్ని దొంగిలించిన ఓ మెయిడ్, ఆ నగల్ని సోషల్ మీడియా వేదికగా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ఆసియా మహిళను ఈ కేసులో నిందితురాలిగా గుర్తించారు. బాధిత స్పాన్సర్, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుండగా, అక్కడ ఆ స్పాన్సర్కి పాత మెయిడ్ అకౌంట్ కన్పించింది. ఆ అకౌంట్లో చూడగా, తాము పోగొట్టుకున్న నగలు వారికి కన్పించాయి. వెంటనే, పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానంతో మరో మెయిడ్పై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ