సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'ఏడ తానున్నాడో' ఫస్ట్ లుక్ విడుదల..!!
- November 09, 2018
అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న 'ఏడ తానున్నాడో' చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, సాత్విక్, కావేరీ, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, సుదర్శన్, లావణ్య రెడ్డి, వరలక్ష్మి, ఫణి
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: దొండపాటి వంశీ కృష్ణ
నిర్మాత: గుజ్జ యుగంధర్ రావు
బ్యానర్: తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్
సహ-నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దొండపాటి సినిమాస్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: ఏ శ్రీకాంత్ BFA
ఎడిటర్: కుమారన్ / నరేష్ రెడ్డి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







