యెమెన్లో నర మేధం.. 149 మృతి
- November 12, 2018యెమెన్:యెమెన్లోని హొదైడా నగరంలో ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన అల్లర్లలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. కేవలం 24 గంటల్లో 149 మంది ప్రాణాలు కోల్పోయారని ఇవాళ సైన్యం వెల్లడించింది. చనిపోయిన వారిలో ఏడుగురు సాధారణ పౌరులు ఉన్నట్లు సమాచారం. అల్లర్లలో 110 మంది హుతి తిరుగుబాటు దారులు, 32 మంది ప్రభుత్వ మద్దతుదారులు గత రాత్రి మృతి చెందారు. సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో అధిక సంఖ్యలో తిరుగుబాటుదారులు చనిపోయారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు