ఇంటర్ అర్హతతో ఏపీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు..
- November 13, 2018ఏపీ పోలీస్ శాఖలో 2723 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, ఫైర్మెన్, వార్డర్స్ కేటగిరిలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన విద్యార్హత
వయసు: 2018 జులై 1 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: డిసెంబరు 7
ప్రిలిమినరీ రాత పరీక్ష: జనవరి 6. ఈ పరీక్ష పాసైన వారికి రెండో వారంలో దేహ దారుడ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. మార్చినెల మొదటి వారంలో తుది రాత పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ ఠాకూర్ వెల్లడించారు.
ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు, తుది రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
గతంలో ముందు దేహదారుడ్య పరీక్ష్నిర్వహించేవారు. తాజా సవరణల ప్రకారం తొలుత రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. మళ్లీ కొత్తగా 5 కిలోమీటర్ల రన్నింగ్ రద్దు, క్వాలిఫయింగ్ ఈవెంట్స్ను 5 నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు