కిరాతకం.. 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లు..
- November 15, 2018ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మరోసారి కిరాతకానికి పాల్పడ్డారు. ఫరా ప్రావిన్స్లోని పోలీస్ పోస్టుపై దాడి చేసి 35 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. ఖాకి సఫేద్ జిల్లాలోని పోలీస్ పోస్టులోకి కొందరు ఉగ్రవాదులు చొరబడి భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
వారిని అడ్డుకునేందుకు రకణసిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 35 మంది భద్రతాసిబ్బంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో 17 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్