మౌంటెయిన్స్లో ఇరుక్కున్న వ్యక్తి: ఎయిర్ లిప్ట్ చేసిన అధికారులు
- November 17, 2018మస్కట్: ఒమన్లోని ఓ మౌంటెయిన్లో ఇరుక్కుపోయిన పౌరుడ్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ రక్షించింది. ముసందామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లోని మౌంటెయిన్స్లో బాధితుడు ఇరుక్కుపోగా, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. బాధిత వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం రాయల్ ఎయిర్ఫోర్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య చికిత్స అందుతోందిప్పుడు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి