జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల మృతి.!
- November 18, 2018జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లా రెబ్బాన్ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఉగ్ర కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఆదివారం తెల్లవారు జామున నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడంతో తిరిగి ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని జమ్ముకశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల వివరాలు తెలియాల్సి ఉంది. వారి నుంచి తుపాకీలు, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!