బావా కంగ్రాట్స్… నీకు పక్కా లక్ష మెజారిటీ..
- December 07, 2018హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్నారు కేటీఆర్. అటు నుంచి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోని పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాలు తిరిగి వస్తున్నారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు బావా బావమరుదులు ఇద్దరూ. గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్, హరీష్ రావు కలుసుకున్నారు.
కారు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా కౌగలించుకున్నారు. ఈ సందర్భంలో బావా కంగ్రాట్స్… లక్ష మెజార్టీ ఖాయం…అని కేటీఆర్ హరీష్ రావుతో అంటూ.. నీ దాంట్లో సగం అన్నా తెచ్చుకుంట… సిరిసిల్ల పోతున్న అని ప్రేమగా మాట్లాడుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!