రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్
- December 13, 2018న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్గెహ్లాట్ను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయ. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పలువురు సీనియర్ నేతలు నేడు సమావేశమైన సంగతి తెలిసిందే. తొలుత రాహుల్తో సమావేశమైన రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్పైలెట్ ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించినట్లు సమాచారం. దీంతో రెండు సార్లు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించిన అశోక్గెహ్లాట్ను మరోసారి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేశారని, అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం