విశాఖ జిల్లాలో మొదలయిన పెధాయ్ తుఫాన్ అలజడి
- December 17, 2018విశాఖ జిల్లాలో పెధాయ్ తుఫాన్ అలజడి మొదలయింది.జిల్లాలోని యలమంచిలి లో ఈదురుగాలులతో కూడిన వర్షపు జల్లులు మొదలయ్యాయి.తీరప్రాంత గ్రామాలైన పూడిమడక,రాండిల్లి,వాడనర్సాపురం గ్రామాల్లో సముద్ర కెరటాల హోరు పెరుగుతోంది.మత్స్యకారులు తమపడవలను,వలలనూ మరపడవల ఇంజన్లనూ తుఫాను తాకిడి నుండి రక్షించుకునేందుకు ఒడ్డుకు తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ