అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు
- December 21, 2018మచిలీపట్నానికి చెందిన టెక్కీ అనూహ్య ఎస్తర్ హత్య కేసులో బాంబే కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ట్యాక్సీడ్రైవర్ చంద్రబాన్ను హంతకుడిగా న్యాయస్థానం నిర్ధారించింది. అతడికి మరణశిక్షను విధించింది.
2015లో అనూహ్య హత్యకు గురైంది. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన ఆమెను.. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే చంద్రబాన్ ట్రాప్ చేశాడు. అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో ముంబై పోలీసులు ప్రతిష్టగా తీసుకుని కేసును ఛేదించారు. వేగంగా విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాన్కు మరణ శిక్ష విధించింది.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు