APNRT సీఈవోగా భవానీశంకర్‌

- December 24, 2018 , by Maagulf
APNRT సీఈవోగా భవానీశంకర్‌

అమరావతి: ఏపీ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా కె.భవానీశంకర్‌ నియమితులయ్యారు. అమరావతి పరిధిలోని తాడేపల్లి జాతీయ రహదారి వెంట ఉన్న ఏపీ ఎన్నార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు వేమూరు రవి ఓ ప్రకటనలో తెలిపారు. భవానీశంకర్‌ కర్నూలు జిల్లా ఆడిట్‌ విభాగం ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ డి ప్యుటేషన్‌పై ఇక్కడకు వచ్చినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com