273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల అరెస్ట్
- December 25, 2018మస్కట్: 273 మంది ఇల్లీగల్ వలస కార్మికుల్ని గవర్నరేట్ ఆఫ్ మస్కట్ పరిధిలో అధికారులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ పేర్కొంది. అజైబా ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రాయల్ ఒమన్ పోలీస్ నిర్వహించిన ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇల్లీగల్ వర్కర్స్ అధికారులకు చిక్కారు. అరెస్టయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అక్రమ వలస కార్మికులకు ఆవాసం కల్పించిన గృహాలపై అధికారులు సోదాలు నిర్వహించడం జరిగినట్లు మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు