శమరిమల ఆలయం మూసివేత..
- December 26, 2018ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఇవాళ అయ్యప్పస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు. గత నెల 15వ తేదీ నుంచి మండల పూజలు ప్రారంభం కాగా... 41వ రోజైన ఇవాళ రాత్రి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. ఇక మకరవిళక్కు సందర్భంగా ఈ నెల 30వ తేదీన తిరిగి ఆలయాన్ని తెరుస్తారు పూజారులు... అదే రోజున ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, వండిపెరియార్ నుంచి పులిమేడు దారుల్లో భక్తులకు అనుమతిస్తారు. ఇక జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని వయస్సుల మహిళలకు అయ్యప్పదర్శనం కలిపించేందుకు కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రవేశానికి మహిళలు యత్నించడం... కొందరు భక్తులు అడ్డుకోవడం జరుగుతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ