శాంటా గా పిల్లలతో సందడి చేసిన సమంతా
- December 26, 2018
బ్యూటీ సమంత క్రిస్మస్ రోజున శాంటాగా మారింది. ఈ పండుగ రోజున ఓ ఛారిటీ నిమిత్తం పిల్లల కోసం వినూత్న సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్ఐవీ సోకిన బాలలను స్వయంగా షాపింగ్ మాల్ కు తీసుకువెళ్ళి వారికి కొత్త డ్రెస్సులు తీయించింది. వారి ఉల్లాసం కోసం తాను కూడా వారితో కలిసి డ్యాన్స్ చేసింది.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ఈ చిన్నారుల కళ్ళలో మెరుపులు చూసి నేనెంతో ఆనందించా అని పేర్కొంది. ఛారిటీ అంటే కేవలం సేవా ధర్మం మాత్రమే కాదని, ఇలాంటివారికి ప్రేమను పంచడం కూడానని ఆమె పేర్కొంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు