దుబాయ్-ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 28, 2018దుబాయ్:ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వడిసెలేరు బేబీ ఆతిధిగా హాజరయ్యరు. ఆమె గాత్రంతో అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు