దుబాయ్-ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
- December 28, 2018దుబాయ్:ప్రవాసాంద్రుల క్రిస్మస్ వేడుకలు ఆంధ్ర క్రైస్తవ ట్రినిటీ సంఘం ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వడిసెలేరు బేబీ ఆతిధిగా హాజరయ్యరు. ఆమె గాత్రంతో అందరిని అలరించారు.ఈ సందర్భంగా ఆమె గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు రాష్ట్రాల క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్ లు పాల్గోన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ