ప్రవాసీ భారతీయ దివస్ రిజిస్ట్రేషన్ పొడిగింపు
- January 04, 2019మస్కట్: ఒమన్లో నివసిస్తున్న భారతీయులు, ప్రవాసీ భారతీయ దివస్లో పాల్గొనేందుకుగాను జనవరి 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది. తాజాగా ఈ పొడిగింపుని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ జరగనున్న సంగతి తెల్సిందే. రెండేళ్ళకోసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్ని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వానికీ, ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీకి మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు ఈ ప్రవాసీ భారతీయ దివస్ జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు