రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి పలువురికి గాయాలు
- January 04, 2019మస్కెట్:నిజ్వా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. బస్ ఓవర్ టర్న్ అయ్యి మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ ఉదయం గం 6.30 నిముషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. ప్రమాద సమయంలో బస్సులో మహిళా కాలేజ్ స్టూడెంట్లున్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధినులకు గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్కి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!