నార్త్ కువైట్లో భూ ప్రకంపనలు
- January 07, 2019కువైట్ సిటీ: ఇరాన్ - ఇరాక్ బోర్డర్లో 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో సంభవించిన భూకంపం తాలూకు ప్రకంపనల ప్రభావం కువైట్ నార్త్ ప్రాంతంలోనూ కన్పించినట్లు కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ - నేషనల్ సెస్మలాజికల్ నెట్వర్క్ పేర్కొంది. డాక్టర్ అబ్దుల్లా అల్ ఎనెజి మాట్లాడుతూ, కువైట్లో సాయంత్రం 5.15 నిమిషాలకు ఈ ప్రకంపనల ప్రభావం కన్పించిందని అన్నారు. ఈ ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇరాన్ పశ్చిమ కెర్మాన్షా ్పఆవిన్స్లోని ఘలింఘార్బ్ ప్రాతంలో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు టెహ్రాన్ యూనివర్సిటీ సెంటర్ పేర్కొంది. కాగా, 2017 నవంబర్లో సంభవించిన భూకంపం ఇరాన్లో 211 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు