కార్ పార్కింగ్ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి
- January 07, 2019
బహ్రెయినీ వ్యక్తి, పొరుగింటి వ్యక్తిపై దాడికి దిగిన కేసులో మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. నిందితుడికి 100 దిర్హామ్ల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయమై జరిగిన గొడవ, ఈ దాడికి కారణమని విచారణలో తేలింది. నిందితుడు, బాధిత వ్యక్తిపైనా అతని కుమార్తెపైనా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వివాదానికి కారణమైన ప్రాంతానికి సంబంధించిన కేసు సివిల్ కోర్టులో వుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!