కార్ పార్కింగ్ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి
- January 07, 2019బహ్రెయినీ వ్యక్తి, పొరుగింటి వ్యక్తిపై దాడికి దిగిన కేసులో మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. నిందితుడికి 100 దిర్హామ్ల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్ 8న ఈ ఘటన జరిగింది. కారు పార్కింగ్ విషయమై జరిగిన గొడవ, ఈ దాడికి కారణమని విచారణలో తేలింది. నిందితుడు, బాధిత వ్యక్తిపైనా అతని కుమార్తెపైనా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వివాదానికి కారణమైన ప్రాంతానికి సంబంధించిన కేసు సివిల్ కోర్టులో వుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!