‘కథానాయకుడు’ టికెట్ల వేలం
- January 09, 2019ఎన్టీయార్ బయోపిక్ సినిమా విడుదల కోసం దేశ విదేశాల్లో అభిమానులు ఎదురుచూసిన రోజూ రానే వచ్చింది. సినిమా టికెట్ల కోసం అభిమానులు, కార్యకర్తలు ఎగబడుతున్నారు. అమెరికాలో అయితే ఎన్టీయార్ అభిమానులు టికెట్లను వేలం వేశారు. అయితే ఈ డబ్బును కూడా ఓ మంచి కార్యక్రమానికి వినియోగించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అమెరికాలో వేలం వేసిన తొలి టికెట్ ను ఓ ఎన్నారై 3లక్షల 55వేలకు కొన్నారు. ఈ మొత్తం డబ్బును డిస్ట్రిబ్యూటర్ ఎన్టీయార్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు