ఇల్లీగల్ ఎంట్రీ: 64 మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- January 09, 2019
మస్కట్: మొత్తం 64 మంది మైగ్రెంట్స్ని డిపోర్ట్ చేయడం జరిగింది. అక్రమంగా వీరు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. డిపోర్టేషన్కి గురైనవారంతా ఆసియా జాతీయులే. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వీరిని డిపోర్టేషన్ చేయడం జరిగింది. అయితే, ఏ దేశానికి చెందినవారిని డిపోర్టేషన్ చేశారన్నదానిపై స్పష్టత లేదు. జ్యుడీషియల్ అథారిటీస్, వీరిని అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు గుర్తించి, డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశించడంతో డిపోర్టేషన్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!