రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- January 10, 2019ఢిల్లీ : రాఫెల్ పేరుతో కుంభకోణం జరిగిందని వాదించే క్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ రాఫెల్ పై ఓ మహిళను అడ్డం పెట్టుకొని కథ నడుపుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలంటే రాహుల్ గాంధీకి అంత చిన్న చూపా అని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గురువారం (ఈ రోజు) రాహుల్ గాంధీ పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్