అబ్దయిల్ ఫార్మ్స్లో 20,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ నివాసం
- January 13, 2019కువైట్ సిటీ: 20,000 మందికి పైగా మైగ్రేట్ వర్కర్స్ అబ్దాలీ ఫార్మ్స్లో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలు పార్కులుగానూ, హౌసింగ్ యూనిట్స్గానూ మారాయి. తద్వారా పాపులేషన్ స్ట్రక్చర్లో సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. కువైట్ మునిసిపాలిటీ జహ్రా బ్రాంచ్ క్లీనింగ్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫహ్ద్ అల్ ఖరీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. గార్బేజ్ వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంఒగా ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యల్ని సంబంధిత శాఖలతో కలిసి శుభ్రం చేసే చర్యలు చేపట్టామనీ, ప్రాంతంలో పెరిగిపోతున్న నిర్మాణాల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సి వుందని అల్ ఖరీఫా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు