అబ్దయిల్ ఫార్మ్స్లో 20,000 మంది మైగ్రెంట్ వర్కర్స్ నివాసం
- January 13, 2019కువైట్ సిటీ: 20,000 మందికి పైగా మైగ్రేట్ వర్కర్స్ అబ్దాలీ ఫార్మ్స్లో నివసిస్తున్నారు. వీరు నివసిస్తున్న కొన్ని ప్రాంతాలు పార్కులుగానూ, హౌసింగ్ యూనిట్స్గానూ మారాయి. తద్వారా పాపులేషన్ స్ట్రక్చర్లో సమతౌల్యం లోపించిందనే అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. కువైట్ మునిసిపాలిటీ జహ్రా బ్రాంచ్ క్లీనింగ్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫహ్ద్ అల్ ఖరీఫా ఈ విషయాన్ని వెల్లడించారు. గార్బేజ్ వాల్యూమ్ గణనీయంగా పెరుగుతోందని ఈ సందర్భంఒగా ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యల్ని సంబంధిత శాఖలతో కలిసి శుభ్రం చేసే చర్యలు చేపట్టామనీ, ప్రాంతంలో పెరిగిపోతున్న నిర్మాణాల పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సి వుందని అల్ ఖరీఫా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల