బ్లాగర్కి జైలు శిక్ష
- January 16, 2019కువైట్ సిటీ: స్టేట్ సెక్యూరిటీ చట్టాన్ని అలాగే సైబర్ క్రైమ్స్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను సక్ర్ అల్ హషాష్ అనే బ్లాగర్కి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా అమిరికి వ్యతిరేకంగా పోస్టింగ్స్ చేస్తున్నట్లు నిందితుడిపై గతంలో అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో నిందితుడికి 80 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. అయితే అల్ హషాష్ ప్రస్తుతం కువైట్ వెలుపల వున్నారు. ఇదిలా వుంటే, మరో కేసులో ఓ పౌరుడికి అన్లైసెన్స్డ్ వెపన్ కేసు నుంచి ఉపశమనం లభించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు