యాంటీ ఎలక్ట్రోరల్ ట్వీట్స్: బహ్రెయినీకి జైలు
- January 17, 2019థర్డ్ లోవర్ క్రిమినల్ కోర్టు, ఓ బహ్రెయినీ వ్యక్తికి జైలు నెలరోజులపాటు శిక్ష విధించింది. దాంతోపాటుగా అతనికి 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఖరారు చేసింది న్యాయస్థానం. అయితే జైలు శిక్షను సోషల్ సర్వీస్తో రీప్లేస్ చేయడానికి అవకాశం కూడా కన్యాయస్థానం కల్పించింది. నిందితుడు, సోషల్ మీడియా వేదికగా యాంటీ ఎలక్ట్రోల్ ట్వీట్స్ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఇంటీరియర్ మినిస్ట్రీ - ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ మరియు మునిసిపల్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా నిందితుడు పిలుపునిచ్చాడు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు