మనోడికి నలుగురు హీరోయిన్లు
- February 03, 2019విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నంబర్ 46 రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కేథరిన్ థెరిసాను హీరోయిన్గా చిత్రబృందం ఎంపిక చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె ఇప్పటికే హీరోయిన్లుగా నటిస్తుండగా.. 4వ హీరోయిన్గా కాథెరిన్ థెరిసాను చిత్రబృందం ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు