అభిమానులకు పండగే మరి
- February 06, 2019లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఉంచనున్నారు.. ఈ విగ్రహం సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు రూపొందించే పనిలో ఉన్నారు..లండన్ మ్యూజియంలో ఉంచేందుకు ముందు ఈ విగ్రహాన్ని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.. మహేష్ బాబు స్వంత మల్టీ ఫ్లెక్స్ థియేటర్ ఎ ఎం బిలో ఈ విగ్రహాన్ని ప్రేక్షకులు వీక్షించేందుకు ఉంచనున్నారు.. ఒక రోజు ఈ విగ్రహం ఆ థియేటర్ లో ఉండనుంది. త్వరలోనే ఈ విగ్రహం ఉంచే తేదిని అధికారికంగా మహేష్ బాబు ప్రకటించనున్నాడు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..