ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్‌ విడుదల

- February 06, 2019 , by Maagulf
ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్‌ విడుదల

కువైట్‌ సిటీ: ఎమిరి క్షమాభిక్షతో 750 ప్రిజనర్స్‌కి ఊరట కలిగింది. క్షమాభిక్ష కారణంగా విడుదల కానున్నవారిలో కువైటీలు, వలసదారులు వున్నారు. తక్షణమే 500 మంది ప్రిజనర్స్‌ని విడుదల చేయనున్నామనీ, మిగిలినవారిని రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రిజనర్స్‌ చెల్లించాల్సిన డెబిట్స్‌ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్న అధికారిక వర్గాలు, గత ఏడాది ఎమిరి క్షమాభిక్షతో మొత్తం 2,800 మంది ప్రిజనర్స్‌ విడుదలైనట్లు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com