ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్ విడుదల
- February 06, 2019
కువైట్ సిటీ: ఎమిరి క్షమాభిక్షతో 750 ప్రిజనర్స్కి ఊరట కలిగింది. క్షమాభిక్ష కారణంగా విడుదల కానున్నవారిలో కువైటీలు, వలసదారులు వున్నారు. తక్షణమే 500 మంది ప్రిజనర్స్ని విడుదల చేయనున్నామనీ, మిగిలినవారిని రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రిజనర్స్ చెల్లించాల్సిన డెబిట్స్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్న అధికారిక వర్గాలు, గత ఏడాది ఎమిరి క్షమాభిక్షతో మొత్తం 2,800 మంది ప్రిజనర్స్ విడుదలైనట్లు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







