ఎమిరి క్షమాభిక్ష: 750 మంది ప్రిజనర్స్ విడుదల
- February 06, 2019కువైట్ సిటీ: ఎమిరి క్షమాభిక్షతో 750 ప్రిజనర్స్కి ఊరట కలిగింది. క్షమాభిక్ష కారణంగా విడుదల కానున్నవారిలో కువైటీలు, వలసదారులు వున్నారు. తక్షణమే 500 మంది ప్రిజనర్స్ని విడుదల చేయనున్నామనీ, మిగిలినవారిని రెండు వారాల్లో విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రిజనర్స్ చెల్లించాల్సిన డెబిట్స్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్న అధికారిక వర్గాలు, గత ఏడాది ఎమిరి క్షమాభిక్షతో మొత్తం 2,800 మంది ప్రిజనర్స్ విడుదలైనట్లు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు