రోడ్డు ప్రమాదం: రెండు కార్లను ఢీకొన్న మరో కారు
- February 11, 2019యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రాఫిక్ సిగ్నల్ని గమనించిన రెండు కార్లు తమ వేగాన్ని తగ్గించగా, దీన్ని గమనించి మరో కారు వేగంగా దూసుకొచ్చి, ఆ రెండు కార్లను ఢీకొనడం వీడియోలో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ తరహా రోడ్డు ప్రమాదాలకు ఏకాగ్రత లోపించడమే కారణమని మినిస్ట్రీ చెబుతోంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండాలనీ ఫోన్లను వాడటం, మేకప్ వేసుకోవడానికి ప్రయత్నించడం, పిల్లలతో ఎంటర్టైన్ అవడం, కారులో వెళుతూ ఆహారం తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణమని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు