అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ
- February 11, 2019వివిధ కేసుల్లో చిక్కుకున్న భారత కార్మికులకు ఊరట కలిగించేలా అబుదాబీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పటి వరకు అబుదాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్ధంకాక కష్టాలు పడేవారు. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ, వారి హక్కులు, విధులు సులభంగా అర్ధమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. యూఏఈ లో ఉన్న జనాభా సంఖ్య 50 లక్షలు అయితే అందులో 2/3 వంతు ఉన్నారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..