ధర్మపోరాట సభలో నరేంద్రమోడీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
- February 11, 2019
చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్గాంధీ.. నరేంద్రమోడీపై నిప్పులు చెరిగారు. ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీ దేశంలో భాగం కాదా అని ప్రశ్నించారు. దేశ ప్రధానిగా ఏదైనా హామీ ఇస్తే దాన్ని తప్పకుండా అమలు చేయాలని కానీ మోడీ దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోడీయే.. దొంగగా మారారని మండిపడ్డారు.
Wherever PM Modi goes, he lies. He goes to Andhra Pradesh and lied about the special status. He goes to the Northeast and tells another lie.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







